Author: admin

Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 1000 మందికిపైగా

Read More
Home Page SliderNational

రైలు ప్రమాద స్థలాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని మోదీ ఒడిశాలో ప్రమాదం జరిగిన బాలేశ్వర్ జిల్లాలోని బాలాసోర్‌కు చేరుకున్నారు.  అక్కడ రైలు ప్రమాద స్థలాన్ని మోదీ పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై వివరాలను మోదీ

Read More
Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో నిన్న రాత్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్,హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. కాగా ఈ దుర్ఘటనలో 288 మంది ప్రయాణికులు మృతి

Read More
Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఒడిశాలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా

Read More
Andhra PradeshHome Page Slider

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 275 మందికిపైగా చనిపోయారని

Read More
Home Page SliderNational

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..278 మంది దుర్మరణం

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో  ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 278 మంది మృత్యువాత పడగా..మరో 900 మందికి గాయలయ్యాయి. అయితే క్షతగాత్రులల్లో కొందరి

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో వైఎస్సార్‌ బీమా నమోదు ప్రారంభం

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీలో వైఎస్సార్‌ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుం­బాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాద­వశాత్తు మరణిస్తే.. ఆ కుటుం­బాలకు

Read More
Andhra PradeshHome Page Slider

మ్యానిఫెస్టో అంటే సీఎం జగన్..జగన్ అంటే మ్యానిఫెస్టో

ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 98% పథకాలను అమలు చేసి చూపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా మేనిఫెస్టోలో ఉన్న

Read More
Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం పార్టీ మహానాడు హామీలపై సీఎం జగన్ సరికొత్త వ్యూహం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో 10 నెలల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. వీటిలో భాగంగానే ఇటీవల టీడీపీ

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో పవన్ “వారాహి” యాత్ర షురూ

ఏపీలో జనసేన పార్టీ త్వరలోనే ప్రచార ఢంకా మ్రోగించనుంది. కాగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల

Read More