Author: admin

Home Page SliderTelangana

నిమ్స్‌లో త్వరలో ప్రారంభం కానున్న రోబోటిక్ సర్జరీలు

తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అతి త్వరలోనే రోబోటిక్ సర్జరీలు ప్రారంభించనుంది. కాగా ఎల్లుండి నుంచే నిమ్స్ ఆసుపత్రిలో  ఈ రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి.అయితే

Read More
Home Page SliderNational

జక్కన్నకు అరుదైన గౌరవం

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ RRR మూవీ సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుతోపాటు మరెన్నో గ్లోబల్

Read More
Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్ ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలి:అంబటి

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించినప్పటి నుంచి అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైనట్లు

Read More
Home Page SliderNational

ఢిల్లీలో కొనసాగుతున్న బీజేపీ నేతల కీలక సమావేశం

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఢిల్లీలో మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించింది. కాగా

Read More
Home Page SliderTelangana

తెరుచుకున్నబాబ్లీ గేట్లు ..తెలంగాణాలోకి ప్రవేశించిన గోదావరి

భారతదేశంలోకి ఇటీవల రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తర,దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో భారతదేశంలోని నదులన్నీ ఉప్పంగుతూ.. ప్రవహిస్తున్నాయి.

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో ఈనెల 5న స్కూల్స్ బంద్

ఈ నెల 5న ఏపీవ్యాప్తంగా ఉన్న పాఠశాలల బంద్‌కు ABVP పిలుపునిచ్చింది. ప్రైవేటు ,కార్పోరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ABVP ప్రకటించింది. అంతేకాకుండా

Read More
Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీకీ మరో భారీ షాక్

 ఇటీవల కాలంలో తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కాగా ఈ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీకి

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో ముగిసిన వారాహి తొలిదశ యాత్ర

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14న వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభమైన ఈ

Read More
Home Page SliderTelangana

త్వరలోనే మూసీనదిపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తాం: KTR

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దేశంలో ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ హైదరాబాద్‌  మహనగరంలో ఇప్పటికే ఎన్నో లక్షలమంది ప్రజలు

Read More
Andhra PradeshHome Page Slider

సీఎం జగన్‌కు 3 ప్రశ్నలంటూ..విశాఖలో పోస్టర్ల కలకలం

ఏపీలో  జగన్ ప్రభుత్వానికి నిరసన సెగ తగులుతున్నట్లు కన్పిస్తోంది. కాగా సీఎం జగన్ ఏపీ రాజధానిగా  ప్రకటించిన విశాఖ నిరసనకు వేదిక అయ్యింది. అయితే గతంలో కూడా

Read More