Author: admin

Home Page SliderNational

వైయస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికపై వడివడిగా సీఎం జగన్ అడుగులు

దసరా నాటికి అభ్యర్థుల ప్రకటన ?ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై కసరత్తులుగెలుపే ప్రామాణికంగా టికెట్ల కేటాయింపు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత

Read More
Home Page SliderNational

ఫ్లైట్‌‌లో రాఖీ సెలబ్రేషన్స్, ట్విట్టర్లో షేర్ చేసిన ఇండిగో..!

రక్షా బంధన్, తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఇది దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నప్పటికీ, పండుగ రోజున ప్రియమైన వారిని ఒకరికొకరు దూరంగా ఉంచడానికి

Read More
Home Page SliderTelangana

సోనియా, రాహుల్‌తో నిర్మాణాత్మక చర్చలు-వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజల కోసం తాను,

Read More
Home Page SliderTelangana

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో స్వీప్ చేస్తాం-ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు 90% హామీలు

Read More
Andhra PradeshHome Page Slider

చంద్రబాబు, మోడీ మధ్యలో వైఎస్ జగన్ (ఎక్స్‌క్లూజివ్)

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పొత్తుపై ప్రకటన వెలువడుతుందనే ఉత్కంఠకు తెరపడింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ

Read More
Home Page SliderNational

ముంబై ఆర్థిక రాజధానే కాదు.. ఇకపై పొలిటికల్ క్యాపిటల్ కూడా!

2024 లోక్‌సభ ఎన్నికల కోసం తమ ప్రణాళికలపై చర్చించేందుకు 26 ఇండియా కూటమి పక్షాలు, రేపు ముంబైలో సమావేశం కానున్నాయి. శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు

Read More
Andhra PradeshHome Page Slider

ఘనంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 39,40 వ స్నాతకోత్సవం

•శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల్లో అపార కృషి చేస్తున్న యువతరంగం•అభివృద్ధి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు యువతే మార్గదర్శకం•ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్

Read More
Andhra PradeshHome Page Slider

జనం బాట పట్టిన రాజకీయ పార్టీలు

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వివిధ కార్యక్రమాలుఎలక్షన్ కోడ్ వచ్చే వరకు జనంలోనే ఉండేలా కార్యాచరణనిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలుఖరత్నాక్ స్కెచ్ వేసుకుంటున్న మూడు పార్టీలు

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం

Read More
Home Page SliderNational

“అందరికీ, ప్రతిచోటా” ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్, జియో సరికొత్త వాగ్దానం :

దునియా ముట్టీ మే అంటూ నాడు సెల్ ఫోన్లను భారతీయులకు దగ్గర చేర్చిన రిలయన్స్, ఆ తర్వాత జియో అంటూ డేటాను ప్రతి ఒక్కరి చేతిలోకి తీసుకొచ్చింది.

Read More