Author: admin

Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం కొత్తూరు ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్. ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు. •

Read More
Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం బండమైలారం గ్రామ ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం బండమైలారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్. ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈటల

Read More
Home Page SliderTelangana

ఎస్సీ వర్గీకరణకు ప్రధాని సుముఖతతో ఉన్నారు

చొప్పదండి: ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ చొరవ చూపారని, వారి న్యాయమైన డిమాండ్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బీజేపీ

Read More
Home Page SliderTelangana

మానకొండూర్: బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఈటల

మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో నియోజవర్గ తూర్పు దర్వాజ చౌరస్తా వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. తెలంగాణ

Read More
Home Page SliderTelangana

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కి మద్దతుగా శ్రీమతి ఈటల జమున ప్రచారం

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి మద్దతుగా శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం వివరాలు.. తేది: 25

Read More
Home Page SliderTelangana

పార్టీల చరిత్రను బేస్ చేసుకుని ఓటు వేయమన్న సీఎం కేసీఆర్

మంచిర్యాల: ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ

Read More
Home Page SliderTelangana

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

దుబ్బాక: తెలంగాణ ప్రజలను నమ్మించి లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ఓటుతో బుద్ది చెప్పి ఇంటికి సాగనంపాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. గురువారం

Read More
Home Page SliderTelangana

కేసీఆర్ నీ టైం ముగిసింది: అమిత్ షా

నిజామాబాద్: పదేళ్లలో తెలంగాణ ప్రజలకోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి

Read More
Home Page SliderTelangana

తనకు ప్రజలు రెండు కళ్లు అన్న కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క

మంగపేట: గిరిజనులు, గిరిజనేతరులు తనకు రెండు కళ్లు అని ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయండి. మీ అందరికీ అండగా ఉంటానన్నారు.

Read More
Home Page SliderTelangana

అభివృద్ధి సాధ్యమనేది ఒక్క బీజేపీతోనే

వర్ధన్నపేట: పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. గురువారం వర్ధన్నపేటలోని ఆ పార్టీ

Read More