Author: admin

Home Page SliderTelangana

ఇక్కడ మెడవంచి వెళ్లాల్సిందే!

గద్వాల: జిల్లా కేంద్రంలోని మేలచెర్వు రహదారిలో కర్నూల్, రాయచూర్ వైపునకు వెళ్లే రైల్వే గేటు పడితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు నెలల

Read More
Home Page SliderNational

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న, 30న మోడీ బహిరంగ సభ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరుగనుంది. ఆలయాన్ని శిల్పులు సర్వాగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి ముంగిట డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే

Read More
Home Page SliderNational

రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ సాక్షి మాలిక్

ప్రముఖ మహిళా రెజ్లర్,ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆమె తన రెజ్లింగ్ కేరీర్‌కు గుడ్‌బై చెప్తూ..రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి కారణం

Read More
Home Page SliderTelangana

“గత ప్రభుత్వ తప్పుల్లో ఎంఐఎం బాధ్యత కూడా ఉంది”:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు వాడీ-వేడీగా కొనసాగుతున్నాయి.కాగా ఇవాల్టి సభలో అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే ఇటీవల అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంపై

Read More
Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ ఎప్పుడూ మహిళా పక్షపాతే: మంత్రి ఉషశ్రీ

ఆంధ్రప్రదేశ్: అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లు, సమస్యలపై చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఉషశ్రీ చరణ్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఎప్పుడూ మహిళా పక్షపాతే. అంగన్‌వాడీల పదవీ

Read More
Andhra PradeshHome Page Slider

ఎలక్షన్ కమిషన్ నియామకాన్ని క్లియర్ చేసిన లోక్‌సభ

సస్పెన్షన్‌ల తర్వాత చాలా మంది ప్రతిపక్ష సభ్యులు సభ వెలుపల ఉన్న సమయంలో… ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో ఫించన్‌దారులకు గుడ్‌న్యూస్

ఏపీలో ఫించన్ దారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను రూ.2750 నుంచి రూ.3000/-లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ

Read More
Home Page SliderNational

రాజకీయ నాయకులు ఇకపై ఈ పదాలు వాడొద్దు:ఈసీ

కేంద్రం ఎన్నికల సంఘం దేశంలోని రాజకీయ నాయకులకు కీలక ప్రకటన చేసింది. కాగా రాజకీయ నాయకులు ఇకపై తమ ప్రసంగాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను వాడొద్దని

Read More
Home Page SliderTelangana

రూ.10 వేల కోట్లను జగదీష్‌రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ

హైదరబాద్: తెలంగాణ విద్యుత్ రంగంపై శాసనసభలో వాడీవేఢీగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను జగదీష్‌రెడ్డి తిన్నారని

Read More