Author: admin

Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

శార‌దా పీఠాన్ని కూల్చేస్తాం

విశాఖ‌లోని సుప్ర‌సిద్ధ శార‌దా పీఠం నిర్వాహ‌కుల‌కు ఏపి ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది.ప్ర‌స్తుతం ఉన్న పీఠంలో ప్ర‌భుత్వ భూమి ఉంద‌ని అందులో చేప‌ట్టిన నిర్మాణాలు త‌క్ష‌ణ‌మే తొల‌గించి

Read More
BusinessHoroscope TodayNews AlertTelanganaTrending Today

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త…! హనుమకొండలో కొత్త ట్రిపుల్ ఐటీ కాలేజ్‌!

తెలంగాణలో విద్యా రంగంలో మరిన్ని మార్పులు మరియు అభివృద్ధికి సంబంధించి హనుమకొండలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసే ఆలోచన సమకూరింది. ఈ సంబంధంగా తెలంగాణ

Read More
Breaking NewscrimeHome Page SliderNational

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేథ్

సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్ ని ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేంద్రం నియమించింది. సెబీకి ఛైర్మన్ తుహినా కాంత్ పాండే నియమితులు కావడంతో ఆ పోస్టు

Read More
Breaking NewscrimeHome Page Slider

ఆ ఎంపి నాలుక కోస్తే రూ.ల‌క్ష బ‌హుమ‌తి

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాంజీ లాల్ సుమన్ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆగ్రాలో హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఎస్పీ

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

అర‌టితోట‌లో వైఎస్ జ‌గ‌న్‌

వైయస్సార్‌ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయన పంటలను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో పర్యటించిన వైయస్‌

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

భార్య చేత కేసు వేయించాడ‌ని…లాయ‌ర్ అలా

హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై ఓ లాయర్ ను దారుణంగా హత్యచేశారు.సంతోష్ నగర్ లోని న్యూ మారుతి నగర్ కాలనీకి చెందిన‌ లాయర్ ఇజ్రాయిల్‌ను ఆయ‌న ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గా

Read More
crimeHome Page SliderPoliticsTelangana

మెగా మేన‌ల్లుడికి నోటీసులు…!

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. త‌న‌కు, సాయి ధరమ్ తేజ్ కు, నిర్మాతకు నోటీలు ఇచ్చారు

Read More
Breaking NewscrimeHome Page SliderInternational

సోమాలియాలో ఘోర విమాన ప్ర‌మాదం

ప్ర‌పంచ విమాన ప్ర‌మాదాలు 2024-25లో అత్య‌ధికంగా చోటు చేసుకున్నాయి.ఒక్క 2025లో 94 ప్ర‌మాదాలు జ‌రిగాయి.ఇందులో 7 అతి తీవ్ర ప్ర‌మాదాలు గుర్తించారు.వీటిల్లో దాదాపు 1400 మందికి పైగా

Read More
Breaking NewsHome Page SliderTelangana

స‌న్న‌బియ్యం పంపిణీకి రంగం సిద్ధం

రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

త‌మ్మినేని డిగ్రీ ప‌ట్టాపై వివాదం

వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టనుంది. వైసీపీ శ్రీకాకుళం జిల్లా

Read More