Author: admin

Home Page SliderTelangana

గంగమ్మకు హారతులు ఇచ్చి, పూజలు చేశారు

సిద్దిపేట జోన్: గంగపుత్ర మహిళలు గంగమ్మకు వైభవంగా హారతులు ఇచ్చి, పూజలు చేశారు. స్థానిక కోమటి చెరువు గంగమ్మ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం గంగపుత్ర సంఘం

Read More
Andhra PradeshHome Page Slider

దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరా మస్తాన్

చిలకలూరిపేట పట్టణ శివారు పురుషోత్తమపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దత్తాత్రేయ జయంతి ఉత్సవాలలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ ఆరా మస్తాన్ ముఖ్య అతిథిగా

Read More
Home Page SliderInternational

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో గల జాన్సన్ కౌంటీ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని అమలాపురానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే

Read More
Home Page SliderNational

SBI క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల

ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్

Read More
Home Page SliderNational

రెజ్లర్‌తో కుస్తీ పట్టిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెజ్లర్‌తో కుస్తీ పట్టారు. ప్రముఖ రెజ్లర్ బజ్‌రంగ్ పునియాతో తలపడ్డారు. కాగా, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకాన్ని నిరసిస్తూ

Read More
Home Page SliderTelangana

ఫిబ్రవరిలో షెడ్యూల్.. మార్చిలో ఎన్నికలు: కిషన్‌రెడ్డి

తెలంగాణ: ఫిబ్రవరి చివరిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికలు ఉండొచ్చు.

Read More
Home Page SliderNational

రాహుల్ గాంధీ మరో భారత్ న్యాయయాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయయాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుండి ముంబై వరకు

Read More
Andhra PradeshHome Page Slider

ఇవాళ కాకినాడలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

ఏపీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ (బుధవారం) సాయంత్రం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాలు

Read More
Home Page SliderNational

శబరిమల స్వామి ఆలయం మూసివేత..!

కేరళలోని శబరిమల ఆలయం తలుపులు ఇవాళ రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం తలుపులు ఈనెల 30న సాయంత్రం 5 గంటలకు

Read More
Andhra PradeshHome Page Slider

భారీగా అభ్యర్థుల మార్పు, కేసీఆర్ ఓటమితో వ్యూహం మార్చుతున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మిగిలి ఉండగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ గెలుపు అవకాశాలను

Read More