Author: admin

Home Page SliderTelangana

ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ

ప్రజాపాలన హామీల అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Read More
Home Page SliderTelangana

లోక్‌సభ సమరం… బీఆర్ఎస్‌లో కలవరం..!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో లేని బీఆర్ఎస్గతంలో సారూ.. కారూ.. పదహారూ నినాదంఇప్పుడు పార్టీలో అయోమయంఎంపీగా పోటీ చేసేందుకు ముందుకురాని నేతలుకేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగేనా?కేటీఆర్‌ను పోటీలో

Read More
Home Page SliderTelangana

17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించిన బీజేపీ

లోక్ సభ ఎన్నికలకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికలలో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగినట్లుగా కార్యాచరణ

Read More
Andhra PradeshHome Page Slider

నీళ్ల కోసం యుద్ధం చేస్తా.. జగన్‌ సర్కారుపై శింగనమల ఎమ్మెల్యే పద్మావతి

వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జగన్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురేశారు. నియోజకవర్గంలో నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కుప్పం నియోజకవర్గానికి

Read More
Andhra PradeshHome Page Slider

మరోసారి జగన్‌కు మార్చి గండం !

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మార్చి నెల గండంలా మారుతోంది. గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో కూడా టీడీపీ అద్భుతమైన ఫలితాలు సాధించింది.

Read More
Andhra PradeshHome Page Slider

జగన్‌కు మరో షాక్, ఈసారి మాగుంట వంతు!?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ సభలు శరవేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చడం మొదలు పెట్టడంతో

Read More
Home Page SliderNational

బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని హతమార్చిన 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు

Read More
Home Page SliderTelangana

పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050, సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి

మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం-సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి కొత్తగా ఫార్మా విలేజీలు, అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం 2050 నాటికి తెలంగాణ

Read More
Home Page SliderTelangana

మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు పూర్తి కావాలి.. మంత్రుల రివ్యూ

ఈ ఏడాది మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు అన్నీ పూర్తి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి పారుదల

Read More