Author: admin

Andhra PradeshHome Page Slider

ఎన్నికల్లో టికెట్ రానివారు అదృష్టవంతులు… మాజీ మంత్రి దగ్గుబాటి

పార్టీ అధిపతులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలను చేశారంటూ విచారం వ్యక్తం చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దేశ వ్యాప్తంగా సింగిల్ మెన్ పార్టీల్లో ఇదే

Read More
Home Page SliderTelangana

ప్రజలు మార్పు కోరుకున్నారు… మార్పు తెచ్చి చూపిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

పరిశ్రమల రంగంలోనూ మార్పులు వస్తాయిత్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తెస్తాంపరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తాంఅందరి సలహాలు స్వీకరిస్తాము…. ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తాంగత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప

Read More
Home Page SliderTelangana

ఫారెస్ట్ అధికారుల పైన దాడినీ తీవ్రంగా ఖండించిన: కొండా సురేఖ

భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల

Read More
Home Page SliderTelangana

ఈనెల 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి International Kites&Sweets Festival-2024 కు ఆహ్వానించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు. ఈ

Read More
Home Page SliderTelangana

త్వరలో కొత్తగా విద్యుత్తు పాలసీ, విద్యుత్తు శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

అసెంబ్లీలోనూ, నిపుణులతోనూ విద్యుత్తు విధానంపై విస్తృతంగా చర్చ24 గంటలపాటు నిరంతర విద్యుత్తును అందించాల్సిందేగృహజ్యోతి కింద 2వందల యూనిట్లకు ఏర్పాట్లు విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు

Read More
Home Page SliderTelangana

కేసీఆర్ సర్కారు చేపట్టిన హరితహారంపై మంత్రి కొండా సురేఖ రివ్యూ

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. హరితహారం పై ఇప్పటి దాకా జరిగిన పురోగతి,

Read More
Andhra PradeshHome Page Slider

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని?

విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ

Read More
Home Page SliderNational

అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం… అయోధ్య రామ కార్యానికి కాంగ్రెస్ దూరం…

అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి హాజరుకారాదని కాంగ్రెస్ నిర్ణయించింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో జరుగుతోందని… అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి

Read More
Home Page SliderInternationalNational

మాల్దీవులు వద్దనే వద్దు..ఇండియా బీచ్‌లు ముద్దు..!

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన తర్వాత మాల్దీవులకు చెందిన ముగ్గురు జూనియర్ మంత్రులు ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు

Read More
Home Page SliderNational

మాల్దీవులకు దెబ్బ మీద దెబ్బ

భారతదేశం, మాల్దీవుల వివాదం మధ్య గత వారం ప్రధాని నరేంద్ర మోడీ గురించి ముగ్గురు మంత్రుల వ్యాఖ్యల తర్వాత ఉధృతమయ్యింది. మాల్దీవుల పర్యాటక సంస్థ తన ప్లాట్‌ఫారమ్

Read More