Author: admin

Home Page SliderNational

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం… 15 ఏళ్లకు 10 వేల కోట్ల ఖర్చు

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను (EVM) కొనుగోలు చేయడానికి ప్రతి 15 సంవత్సరాలకు ₹ 10,000 కోట్లు అవసరమవుతాయని

Read More
Andhra PradeshHome Page Slider

మహిళా సాధికారతకు మరో ముందడుగు

మహిళలను ‘నారీశక్తి’గా గుర్తించి.. దేశాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసేందుకు.. వారికి మహిళలకు సంపూర్ణమైన చేయూతను అందిస్తూ వారి సాధికారతకోసం కృషిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. నగర

Read More
Home Page SliderTelangana

కొమురవెల్లి జాతర సందర్భంగా..మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వ కానుక

● కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్.. ఆదేశాలు జారీచేసిన రైల్వే శాఖ● మల్లన్న భక్తులకు సౌకర్యం.. ఇది మోదీ సర్కారు కానుక అన్న కేంద్రమంత్రి, బీజేపీ

Read More
Home Page SliderTelangana

చొప్పదండి మాజీ MLA బొడిగే శొభ భర్త గాలన్న మృతి

చొప్పదండి మాజీ MLA బొడిగే శొభక్క భర్త గాలన్న కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఈటల రాజేందర్. ఆయన

Read More
News

కన్ స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం- రోడ్ల భవనాల మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వం పేపర్లలో ఫోటోలు – టీవిల్లో స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదన్నారు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవ్వాల న్యాక్ లో జరిగిన

Read More
Home Page SliderTelangana

శాస్త్ర పరిశోధనల ద్వారానే దేశానికి గుర్తింపు-మంత్రి కొండా సురేఖ

యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ

Read More
Home Page SliderTelangana

మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్ , లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి

మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి లండన్ లో

Read More
Home Page SliderTelangana

సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం, దేశ చరిత్రలోనే భారీ స్కామ్: అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమన్నారు భారీ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదన్నారు. వేల కోట్ల ప్రజాధనం

Read More
Home Page SliderTelangana

విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన

రూ.40,232 కోట్ల పెట్టబడులు200 సంస్థలతో సంప్రదింపులు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో

Read More