శాడిస్టు అంటే ఎవరు? శాడిజమంటే ఏంటి? చంద్రబాబుపై జగన్ నిప్పులు
చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి పింఛన్లను అడ్డుకున్నారన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రజలు గమనించాలన్నారు.
Read More