Author: admin

Andhra PradeshHome Page Slider

ఆ అధికారులకు దూరంగా ముఖ్యమంత్రి పరిపాలన!

ఆంధ్రప్రదేశ్: అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల

Read More
Andhra PradeshHome Page Slider

లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర అక్రమ కట్టడాలు కూల్చివేత

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. జగన్ భద్రత కోసం అనధికార నిర్మాణాలు, రోడ్డు

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హోంమంత్రి అనిత అంతర్వేదిలోని లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు.కాగా అక్కడ ఆలయ

Read More
Home Page SliderNational

అధికారం కోసమే నితీష్ కుమార్ మోడీ కాళ్లకు మొక్కారు: ప్రశాంత్ కిషోర్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోడీ కాళ్లకు మొక్కారు. ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో అధికారుల ప్రక్షాళన మొదలుపెట్టిన సీఎం

ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే చంద్రబాబు తన కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏపీలో అధికారుల బదిలీలపై కూడా

Read More
Home Page SliderTelangana

కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డిని తప్పించాలి: కేసీఆర్

తెలంగాణ: విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విచారణ అనేది పవిత్రమైన

Read More
Home Page SliderTelangana

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్

Read More
Home Page SliderNational

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, 8 మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జూన్ 15, 2024 శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు, ఓ భద్రతా అధికారి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో

Read More
Home Page SliderInternational

ముడి పెట్రోలియంపై భారీగా తగ్గిన విండ్‌ఫాల్ పన్ను

దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును టన్నుకు ₹5,200 నుండి ₹3,250కి తగ్గించింది. ఇది శనివారం నుండి అమలులోకి వస్తుంది. పన్ను ప్రత్యేక

Read More
Home Page SliderNational

మోడీ పాదాలను తాకి బీహార్‌‌ను నితీష్ అవమానించాడు: ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్తగా మారిన రాజకీయ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించాడు. అధికారంలో కొనసాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ

Read More