ఈ నెల 30 నుండి మన్ కీ బాత్ తిరిగి ప్రారంభం
ఈ నెల 30వ తేదీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
Read Moreఈ నెల 30వ తేదీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
Read Moreబీహార్లో సిక్తి ప్రాంతంలో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. కాగా బక్రా నదికి వరదలు రావడంతో బ్రిడ్జ్లోని మూడు పిల్లర్లు కొట్టుకుపోయాయి.
Read Moreవైజాగ్లో భారీ బారికేడ్ల వెనుక అత్యంత రహస్యంగా నిర్మించిన కొండపైన రాజభవనం, టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధానికి కారణమవుతోంది. రిషికొండ నిర్మాణాల నాణ్యత, ఖరీదైన భవనాల నిర్మాణం
Read Moreఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే
Read Moreఆంధ్రప్రదేశ్: మీరు 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, కానీ 2024 లో ఓడిపోతే అవి చెడ్డవా అని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్
Read Moreభారతదేశంలోని దాదాపు 40 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.కాగా ఢిల్లీ,పాట్నా,జైపూర్,కోయంబత్తూర్తోపాటు వడోదరా ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ
Read Moreభారత్ ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా దిగ్గజంజాంటీ రోడ్స్ భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్?గంభీర్ నియామకం తర్వాత రోడ్స్ పదవికి క్లారిటీఇప్పటికే జాండీ రోడ్స్కు సమాచారమిచ్చిన బీసీసీఐ
Read Moreతెలంగాణ: రాష్ట్రంలోని 65 ఐటీఐలకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఎటీసీ)గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్
Read Moreతెలంగాణాలోని మల్లేపల్లిలో ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ను త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఐటీఐ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు.
Read Moreలోక్సభ స్పీకర్గా ఎవరిని నియమించాలన్నదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయ్. ఏపీ నుంచి ఈ పదవి ఎవరైనాకా లభిస్తుందా.. లేదంటే ఒడిశా నాయకుడికి అవకాశం లభిస్తుందా అన్న చర్చ సాగుతోంది.
Read More