Author: admin

Andhra PradeshHome Page Slider

జగన్ ట్వీట్‌పై స్పందించిన బుద్దా వెంకన్న

మాజీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లిలో కూల్చేసిన వైసీపీ కార్యాలయం ఘటనపై ట్వీట్ చేశారు. కాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు.

Read More
Andhra PradeshHome Page Slider

వైసీపీ కార్యాలయం కూల్చివేతపై జగన్ ట్వీట్

ఏపీలో ఇవాళ తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారుల కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు జగన్

Read More
Home Page SliderTelangana

హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్స్

హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే వైరల్ ఫీవర్ వస్తే నాలుగైదు రోజుల్లో అదే తగ్గిపోతుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదని వైరల్

Read More
Home Page SliderNational

అభిమాని హత్య కేసు, పవిత్ర గౌడ్‌ కేంద్రంగా కుట్ర: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ “భాగస్వామి” పవిత్ర గౌడ, రెచ్చగొట్టి, కుట్ర చేసి, క్రూరమైన నేరంలో కూడా పాల్గొన్నారని కోర్టులో సమర్పించిన తాజా

Read More
Home Page SliderTelangana

కరెంట్ షాక్‌కు గురై భార్యాభర్తలు మృతి

ఆరుబయట దండెంపై ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని హనుమాన్ బజార్‌లో పల్లపు ఆంజనేయులు, నర్సమ్మ

Read More
Andhra PradeshHome Page Slider

ప్రతీకారదాడులకు, బెదిరింపులకు భయపడేరకాన్ని కాదన్న వైఎస్ జగన్

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రతీకార చర్యలను కొత్త స్థాయికి పెంచుతున్నారని ఆయన

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీ కార్యాలయం కూల్చివేత

ఏపీలోని తాడేపల్లిలో నీటిపారుదల శాఖకు చెందిన 2 ఎకరాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయన్ని నిర్మిస్తోంది. అయితే ఈ కార్యాలయాన్ని ఇవాళ CRDA అధికారులు కూల్చేశారు.కాగా దీన్ని వైసీపీ

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ను వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల ముందు మేయర్‌తో పాటు పలువురు

Read More
Home Page SliderTelangana

రైతు ముఖంలో ఉత్సాహం

మెతుకు సీమగా పెరుగాంచిన మెదక్ జిల్లాలో అత్యధికులకు వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలో ఘనపూర్, హల్దీ ప్రాజెక్టుల కింద, 2681 చెరువుల కింద వివిధ పంటలు పండిస్తున్నారు. వరి

Read More