Author: admin

Andhra PradeshHome Page Slider

“నేను పార్టీని విడిచిపెట్టను”:బుట్టా రేణుక

ఏపీలో కూటమి గెలుపుతో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కాగా చాలామంది వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ

Read More
Home Page SliderTelangana

డిఎస్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

టిజి: మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన తెలంగాణా మంత్రులు

కాంగ్రెస్ సీనియర్ నేత,పీసీసీ మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Read More
Home Page SliderTelangana

డీఎస్ మృతిపై చంద్రబాబు సంతాపం

టిజి: కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డిఎస్ మంత్రిగా, ఎంపిగా

Read More
Home Page SliderTelangana

డీఎస్‌కు ప్రముఖ రాజకీయ నాయకుల సంతాపం

అనారోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌కు పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ కొండా

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీలో మరో 2 వైసీపీ కార్యాలయాలపై కొనసాగుతోన్న స్టేటస్‌కో

ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత నోటీసులపై ఆ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై విచారణ జరిపిన హైకోర్టు కార్యాలయాల

Read More
Andhra PradeshHome Page Slider

“రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్”:సీఎం చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్

Read More
Home Page SliderInternational

“రోహిత్ శర్మ ఏ మాత్రం స్వార్థంలేని ఆటగాడు”:పాక్ బౌలర్

రేపు ఇండియా Vs సౌతాఫ్రికా T20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌పై

Read More
Home Page SliderTelangana

కౌలు రైతులకూ రైతు భరోసాకై ప్రభుత్వ కసరత్తు!

టిజి: కౌలు రైతులకూ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వానాకాలం నుండే అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో వారు 25 లక్షల మంది

Read More
Home Page SliderTelangana

డ్రగ్స్ జోలికి పోని సమాజమే లక్ష్యం: చిరంజీవి

టిజి: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్‌తో యువత జీవితాలు నాశనం

Read More