ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును శనివారం రాత్రిలోగా బ్యాంకుల
Read Moreఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును శనివారం రాత్రిలోగా బ్యాంకుల
Read Moreటిజి: ప్రేమకు అడ్డువస్తున్నాడని స్నేహితుడిని ఇంటర్ విద్యార్థి హతమార్చిన సంఘటన మూసాపేట వద్ద జరిగింది. యూసఫ్గూడలోని కాలేజీలో మృతుడు డానిష్ (17), నిందితులు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు.
Read Moreతెలంగాణాలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.దీని ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు CBRT విధానంలో డీఎస్సీ పరీక్షలను తెలంగాణా ప్రభుత్వం నిర్వహించనుంది.
Read Moreమరికాసేపట్లో ఇండియా vs సౌతాఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ రోహిత్పై
Read Moreటిజి: జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై
Read Moreప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ జూలై 2న నికోలయ్ సచ్దేవ్ను థాయ్లాండ్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలువురు సినీ,రాజకీయ ప్రముఖలను
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాగా మూడు రోజుల పాటు ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.
Read Moreవర్షపు నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలి. వర్షపు నీటిని డైరెక్టుగా తాగడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే వాటిలో ఏదైనా సూక్ష్మక్రిములు ఉంటే వేడి చేసినప్పుడు నశిస్తాయి. వర్షపు నీటిని
Read Moreఏపీ సీఎం చంద్రబాబు కార్యసాధకుడని ,రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించగల సమర్థుడని సనీ నటుడు సుమన్ కొనియాడారు. ఈ రోజు సుమన్ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని
Read Moreతెలంగాణలో కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు.. నామినేటెడ్
Read More