Author: admin

Andhra PradeshHome Page Slider

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది. కాగా హోంమంత్రి వంగలపూడి వనిత అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో ముఖ్యంగా గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల

Read More
Home Page SliderNational

టీమిండియా ఛాంపియన్స్ విత్ పీఎం మోదీ

టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టి పొట్టి కప్పును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ రోజు స్వదేశానికి చేరుకున్నారు. కాగా

Read More
Home Page SliderTelangana

దిగుమతి తగ్గినా.. ఆదాయం కోట్లలో

హైదరాబాద్: ఈ ఏడాది ఇప్పటివరకు 50,341 వాహనాల్లో బాటసింగారంలోని గడ్డిఅన్నారం మార్కెట్‌కు మామిడి పళ్లు తరలివచ్చాయి. గతేడాది 1,20,000 మెట్రిక్ టన్నుల మామిడి దిగుమతి అయితే.. ఈ

Read More
Home Page SliderTelangana

46 లక్షల ఎకరాల్లో పంటల సాగు

టిజి: వానాకాలం పంటల సాగును ఈసారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో

Read More
Andhra PradeshHome Page Slider

ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీ దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో

Read More
Home Page SliderTelangana

గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం

Read More
Andhra PradeshHome Page Slider

“పిఠాపురం MLA తాలుకా”పై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ నిన్న ఉప్పాడలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ

Read More
Home Page SliderTelangana

నేడు GHMC స్థాయీ సంఘం సమావేశం

HYD: GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు

Read More
Home Page SliderTelangana

మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్ సెర్చ్

టిజి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో శాస్త్రీపురం, అక్బర్‌కాలనీ, వట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీలో తనిఖీలు

Read More
Home Page SliderNational

ఛాంపియన్లకు ఘన స్వాగతం..స్టెప్పులేసిన క్రికెటర్లు

టీమిండియా T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం BCCI ప్రత్యేక విమానాన్ని పంపించి

Read More