Ist డే 56,674 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు తొలిరోజే గురువారం సాయంత్రం 5 గంటల వరకు 56,674 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ నెల 12
Read Moreహైదరాబాద్: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు తొలిరోజే గురువారం సాయంత్రం 5 గంటల వరకు 56,674 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ నెల 12
Read Moreటిజి: యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయమూ అదేస్థాయిలో వస్తోందని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ భాస్కర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్లో దేవస్థానంలోని వివిధ
Read Moreఇటీవల యూపీలోని హథ్రస్లో జరిగిన భోలే బాబా సత్సాంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ
Read Moreటిజి: పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు శుక్ర, శనివారాలలో నల్లమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్నారు. అక్కడి పర్యాటక
Read Moreటిజి: ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. వాటిని మిల్లింగ్
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు
Read Moreహైదరాబాద్: రాష్ట్రానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్ఫ్లైట్ మ్యాగజైన్
Read Moreఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో భేటీ
Read Moreటిజి: టిటిడిపి రాష్ట్ర సారథి ఎంపికపై మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య లీడర్లతో ఈ నెల 7న ఎన్టిఆర్ భవన్లో పార్టీ
Read Moreహైదరాబాద్: తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు పడుతుండడం, వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి. ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
Read More