Author: admin

Home Page SliderTelangana

ఆదివారం జగన్నాథ స్వామి రథయాత్ర

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని జగన్నాథ స్వామి రథోత్సవం ఈ నెల 7న జరగనున్నది. అదే రోజు వనవాసానికి వెళ్లి స్వామి వారు తిరిగి ఈ

Read More
Home Page SliderInternational

బ్రిటన్ కొత్త ప్రధానిగా స్టార్మర్ నియామకం

బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్టార్మర్ ఈ రోజు బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు.కాగా బ్రిటన్

Read More
Home Page SliderNational

టీమిండియా క్రికెటర్లను సన్మానించిన సీఎం ఏక్‌నాథ్ షిండే

టీమిండియా క్రికెటర్లు దాదాపు 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్‌ను సాధించారు. దీంతో దేశవ్యాప్తంగా టీమిండియా క్రికెటర్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నిన్న ప్రధాని మోదీ

Read More
Home Page SliderTelangana

బొద్దుగా ఉండొద్దు.. సన్నగానే ముద్దు..!

ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్‌లో బేకరీ, జంక్‌ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి.

Read More
Home Page SliderNational

నీట్ పరీక్షను రద్దు చేయలేమన్న కేంద్రం

దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు కళ “నీట్” ఎగ్జామ్. అలాంటి ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్‌లో ఈ ఏడాది అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. నీట్ ఎగ్జామ్ పేపర్

Read More
Home Page SliderNational

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహుర్తం ఫిక్స్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ గురించి ప్రకటించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా వారి భేటీ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో

Read More
Andhra PradeshHome Page Slider

వారాహి దీక్ష విరమించిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పవన్ వారాహి దీక్షను విరమించారు. ఈ

Read More
Home Page SliderTelangana

కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.

Read More
Home Page SliderNational

కోహ్లీ@లండన్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న ముంబైలో టీమిండియా రోడ్ షో ముగిసిన తర్వాత కోహ్లీ లండన్‌కు బయలుదేరారు. కాగా ప్రస్తుతం

Read More
Home Page SliderTelangana

డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

టిజి: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి, డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. డీఎస్‌సీ, గ్రూప్-2కి కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే

Read More