Author: admin

Home Page SliderNational

భోలే బాబా రూ.100 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన అధికారులు

హథ్రస్‌లో జరిగిన తొక్కసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోటానికి కారణమైన భోలే బాబాకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తులను అధికారులు తాజాగా సీజ్ చేశారు. ఇటీవల

Read More
Home Page SliderTelangana

ఒక్క చుక్క విషం రూ.8 లక్షలకు పైనే..!

సాధారణంగా తేలు కుట్టిందంటే విలవిలలాడిపోతాం. అయితే తేలు విషం చాలా ఖరీదు. తేలు విషాన్ని అనేక వ్యాధులలో మెడిసిన్ కోసం ఉపయోగిస్తారు. ప్రపంచంలో డెత్ స్టాకర్ స్కార్పియన్

Read More
Home Page SliderNational

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు RBI భారీ జరిమానా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు పలు రికార్డులను భద్రపరచడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో

Read More
Home Page SliderTelangana

సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

టిజి: సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. దీనిపై స్పందిస్తూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో

Read More
Home Page SliderTelangana

వాడివేడీగా సాగిన GHMC కౌన్సిల్ సమావేశం

ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన GHMC కౌన్సిల్ సమావేశం రసాభసగా కొనసాగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్‌తోపాటు, జిల్లా కమిషనర్స్,కాంగ్రెస్,బీఆర్ఎస్ కార్పోరేటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి

టిజి: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా

Read More
Home Page SliderTelangana

హాస్టల్‌లో కేర్ టేకర్‌, ప్రిన్సిపల్ శైలజ కలిసి మద్యం కొడతారు..

టిజి: సూర్యాపేట జిల్లా బాలెంలో సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి,

Read More
Home Page SliderTelangana

QR కోడ్‌తోనూ కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు!

TG: ఇకపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో కరెంట్ బిల్లులను QR కోడ్‌తో చెల్లించవచ్చు. ఆ సంస్థ వచ్చే నెల నుండి బిల్లులపై

Read More
News

తెలంగాణాలో వాయిదా పడనున్న గ్రూప్-2 ఎగ్జామ్

తెలంగాణా రాష్ట్రంలో జూలైలో డీఎస్సీ,ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు వీటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వెనువెంటనే రెండు ఎగ్జామ్‌లు

Read More
Home Page SliderTelangana

రూ.40 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం కసరత్తు

టిజి: రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు  కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీకి రు.31 వేల కోట్లు, రైతు భరోసా (ఎకరానికి

Read More