Author: admin

Home Page SliderNational

తొలిఆర్థిక త్రైమాసికంలో లాభాల బాటలో డీమార్ట్

ప్రముఖ సూపర్ మార్కెట్ డీమార్ట్ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో డీమార్ట్ రూ.774 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

Read More
Home Page SliderTelangana

తెలంగాణాలో పరీక్షలు ఎందుకు వాయిదా వేయడం లేదంటే..?

తెలంగాణాలో డీఎస్సీ,గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.కాగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలోని

Read More
Andhra PradeshHome Page Slider

“రాష్ట్రానికి మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు”: ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులోని కొలనుకొండలో పర్యటించారు. కాగా చంద్రబాబు అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం అనంత

Read More
Home Page SliderNational

మరోసారి తెరపైకి వచ్చిన ఐశ్వర్య-అభిషేక్ విడాకుల ప్రచారం

బాలీవుడ్ బ్యూటీఫుల్ జంట ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్‌ల విడాకుల ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం నిన్న ఘనంగా జరిగిన అనంత్-రాధిక వివాహ వేడుకలో

Read More
Home Page SliderTelangana

చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి

టిజి: చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం 98 శాతం పూర్తైనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫొటోలను విడుదల చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు

Read More
Home Page SliderTelangana

18 వరకు దోస్త్ రిపోర్టింగ్ గడువు పెంపు

హైదరాబాద్: దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు.. ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్ చేసే గడువు శుక్రవారంతో ముగిసింది.

Read More
Home Page SliderTelangana

పాలిటెక్నిక్‌లో 8,748 సీట్లు ఖాళీ

హైదరాబాద్: పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 8,748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 114 కళాశాలల్లో 29,610 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 20,862

Read More
Home Page SliderTelangana

ముగిసిన కురియన్ కమిటీ విచారణ

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కమిటీ కోసం ఎఐసీసీ నియమించిన కురియన్ కమిటీ.. తన విచారణను ముగించింది. నేతలు కురియన్,

Read More
Andhra PradeshHome Page Slider

“రాష్ట్రానికి మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు”: ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులోని కొలనుకొండలో పర్యటించారు. కాగా సీఎం అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం అనంత

Read More