NewsTelangana

లాల్ దర్వాజకు పీవీ సింధు

Share with

లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు స్టార్ షెట్లర్ పీవీ సింధు. లాల్ దర్వాజ్ బోనాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటాన్నానన్న సింధు… గత ఏడాది కరోనా కారణంగా ఉత్సవాల్లో పాల్గొనలేకపోయానన్నారు. ఇవాళ మళ్ళీ లండన్ వెళ్తున్నానన్నారు. ప్రజలందరికి బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. సింధు ఇటీవల సింగపూర్ ఓపెన్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియిని మట్టికరిపించారు. కెరీర్ లో తొలి సూపర్ 500 టైటిల్ ను గెలుకున్నారు.