Author: Ismail Shaik

accidentBreaking NewsHome Page Sliderhome page sliderNationalNewsNews AlertTrending Todayviral

ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌ బారాబంకి జిల్లాలోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మందికి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganaTrending Todayviral

కాసేపట్లో భారీ వర్షం

రానున్న 3-4 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

ఏపీ ఆర్థిక వ్యవస్థ దిగజారింది: వైఎస్ జగన్

కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews Alertviral

రాష్ట్రంలో బీజేపీకి నో ఎంట్రీ : డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలోకి అడ్డదారుల్లో అక్రమంగా ప్రవేశించి

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsviral

ఒకే బాలికపై ఇద్దరు సోదరుల అత్యాచారం

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganaTrending Todayviral

బీజేపీ ఎంపీ కీ తెలంగాణ రోడ్డు కాంట్రాక్టు లు…

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,600 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews Alertviral

ఏడుగురు విద్యార్థులు మృతి .. ఐదుగురు టీచర్ల సస్పెన్షన్

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోవడంతో ఏడుగురు అమాయక విద్యార్థులు ప్రాణాలు

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsTrending Todayviral

తీరం దాటిన వాయుగుండం

వారం రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కలకత్తాకు వంద కి.మీ దూరంలో తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTrending Todayviral

అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేవేసింది. ఈ కేసుపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఏపీ

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

వికారాబాద్ జిల్లా పరిగిలోని తుంకులగడ్డలో నిర్మించబోతున్న ‘యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల’కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

Read More