Author: Ismail Shaik

Home Page SliderSports

సంజూ సెంచరీ … చెన్నై విక్టరీ

సంజూ శామ్సన్ విధ్వంసం ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్

Read More
EducationTelangana

ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి శుద్ధి ప్లాంట్ల ప్రారంభం

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. కైండ్ వేవ్స్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాఠశాలలో కొత్తగా తాగునీటి

Read More
Home Page SliderTelanganaWeather

తెలంగాణకు వర్షం ముప్పు!

హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా తన రూపు మార్చుకుంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు సెగలు కక్కుతూ తీవ్రమైన ఎండను అందించగా, ప్రస్తుతం ఆకాశం

Read More
Home Page SliderTelangana

రిటైర్మెంట్ బెనిఫిట్స్ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో

Read More
Educationhome page slider

ఫీజు కోసం.. ఎల్‌కేజీ పాప ఖైదీ

అమానుష ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, రంగమ్మన్నారుపేటలో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. ‘సన్ షైన్ స్కూల్’లో ఎల్‌కేజీ చదువుతున్న మౌనిక అనే చిన్నారిని, ఫీజు

Read More
Home Page Sliderhome page sliderNational

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్ టాప్ 3

భారతదేశంలో కుబేరుల సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతోంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మన దేశం 3వ స్థానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్ ‘వెల్త్ రిపోర్ట్-2026’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ భేటీ

ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 10 జన్‍పథ్‍ నివాసంలో జరిగిన

Read More
Breaking NewsNewsTelangana

ప్రజల వద్దకే ప్రభుత్వం

పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ప్రజా పాలన శకానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. “ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన” అనే ఇందిరమ్మ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

టార్గెట్లు కాదు.. పౌరుల భద్రతే ముఖ్యం

సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు వ్యాపార లక్ష్యాల కంటే పౌర భద్రతకే పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. 45

Read More
Home Page Sliderhome page sliderInternational

ఇరాన్ వార్ తో కండోమ్స్‌కు భారీ డిమాండ్

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఊహించని విధంగా సామాన్యుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న నౌకాదళ దిగ్బంధనం

Read More