చాట్జీపీటీకి పోటీగా మెటా ఏఐ యాప్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఓపెన్ ఏఐసంస్థ చాట్జీపీటీ చాట్బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవల్ని
Read Moreఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఓపెన్ ఏఐసంస్థ చాట్జీపీటీ చాట్బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవల్ని
Read Moreయాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికేఆత్మకూరుకు చెందిన కల్వల నరేశ్
Read Moreపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి
Read Moreభారత్తో వాణిజ్య చర్చలు గొప్పగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యూదిల్లీపై అగ్రరాజ్యం దాదాపు 26శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో
Read Moreప్రముఖ సినీనటుడు మహేశ్బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో
Read Moreమద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తాజాగా మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో
Read Moreపెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో ఆయన
Read Moreప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక
Read Moreబి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల
Read Moreకాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందనడంతో పాటు
Read More