Author: Ismail Shaik

Andhra Pradeshhome page sliderPolitics

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఏపీ మంత్రి పర్యటన

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు. ప్రతి

Read More
Home Page SliderTelanganaviral

ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్” రాజన్న సిరిసిల్ల

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు జీవితాన్ని ముగించుకున్న విషాద ఘటన తంగళ్లపల్లి మండలం దెసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) సోమవారం తన

Read More
Home Page SliderTelangana

తెలంగాణ లో ఒక్క హైడ్రో ప్రాజెక్టు లేదు

పరిశుభ్ర శక్తిని ప్రోత్సహిస్తున్నామనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్క చిన్న హైడ్రో పవర్ (SHP) ప్రాజెక్టు కూడా స్థాపించలేదు.

Read More
Home Page SliderTelanganatelangana,

అక్రమ నిర్మాణాలపై ఆగని హైడ్రా కూల్చివేతలు.

హైదరాబాద్‌: అల్వాల్‌లోని చిన్నారుకుంట వద్ద అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను HYDRAA అధికారులు గురువారం కూల్చివేశారు.చిన్నారుకుంట ప్రాంతంలోని FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో మూడు భవనాలను

Read More
Home Page SliderTelanganaviral

పాతబస్తీ లో బక్రీద్ పండగ కోలాహలం

హైదరాబాద్: పాతబస్తీలో బక్రీద్‌ పండగ సందడి మొదలైంది. శనివారం పండగ కావడంతో ‘ఖుర్బానీ’ ఇవ్వటానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు రోడ్డు, మలక్‌పేట

Read More
Home Page SliderTelangana

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. రంగం సిద్ధం చేస్తున్న అధికారులు.

మున్సిపల్ ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు వీటిలో విలీనం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు,

Read More
Home Page SliderInternationalNationalSports

18 ఏళ్ల నిరీక్షణకు తెర..భావోద్వేగానికి గురైన కోహ్లి.

ఐపీఎల్ 2025గా ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిలిచింది. ఆ క్షణం అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఎందుకు అంటే ఈ గెలుపు వారి సుదీర్ఘ నిరీక్షణ

Read More
home page sliderHome Page SliderTelanganatelangana,

కాళేశ్వరం పై విషప్రచారాలు ఆపాలి : కేటీఆర్

‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసితెలియక మాట్లాడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

Read More
Home Page SliderNationalPolitics

ఎపి భవన్ కు బాంబు బెదిరింపు

ఢిల్లీలోని ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఒక ఈమెయిల్ వచ్చిందని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.

Read More
Home Page SliderInternational

ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలో ఉద్యోగాల కోత:అమెరికా

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్‌ యంత్రాంగం భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ

Read More