నరసరావుపేటలో నకిలీ ఏసిబి
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సైబర్ నేరగాళ్లు హల్చల్ చేశారు.నకిలీ ఏసిబి అధికారులమంటూ కొన్ని గంటల పాటు గందరగోళం సృష్టించారు.తహశీల్దారు కార్యాలయంలోకి చొరబడి… డీటీ 20,000 లంచం
Read Moreపల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సైబర్ నేరగాళ్లు హల్చల్ చేశారు.నకిలీ ఏసిబి అధికారులమంటూ కొన్ని గంటల పాటు గందరగోళం సృష్టించారు.తహశీల్దారు కార్యాలయంలోకి చొరబడి… డీటీ 20,000 లంచం
Read Moreఛాలెంజింగ్ అనే కంటే…అదృష్టం మీదే ఆధార పడే క్రీడ ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ క్రికెట్టే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.లీగుల్లో ఆడే ఆటగాడు సిరీసుల్లో చతికిలపడతాడు.సిరీసుల్లో సత్తా
Read Moreమహిళపై అత్యాచారం జరిగిన ఘటన మహిళా దినోత్సవం ముందు రోజు వెలుగులోకి రావడం నిమ్మనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. సభ్య సమాజం తలదించునేలా జరిగిన ఘటనతో
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్టుకు ఎసరొచ్చి పడింది. గత ఏడాదిన్నర నుంచి వివాదాస్పద పాలన సాగిస్తున్నారంటూ అటు బీజెపి,ఇటు బీ.ఆర్.ఎస్.పార్టీలు ఆరోపిస్తుండటం, రేవంత్ చేసే
Read Moreఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు.
Read Moreరోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో జరిగింది.మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్ (50)
Read Moreబలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన
Read Moreఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అంతరిక్షంలో
Read Moreకేరళలో నిపా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకుళం జిల్లాలను జూనోటిక్ ఇన్ఫెక్షన్లకు
Read Moreకలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్యా బాగ్బీని… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా
Read More