manasarkar telugu news

Breaking NewsInternationalNewsPolitics

భారత్ వైపు అమెరికా చూపు

చైనా ఇటీవల తీసుకున్న అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఈ ఖనిజాలు ఆధునిక సాంకేతికతకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, రక్షణ,

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

సంపద కరవైందా? లేక లెక్కలతో చీకటి రాజకీయమా?

. ఆదాయం క్షీణించిందని ఆరోపణ. వ్యయాలు భారీగా పెరిగాయా ?. CAG నివేదిక ఆధారంగా విమర్శలు. సంపద పెంపు అంటే ఇదేనా? ఏపీలో ఆర్థిక పరిపాలనపై రాజకీయ

Read More
NewsTelangana

కార్గిల్ త్యాగాలు మరువలేం-పవన్‌కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్గిల్ విజయ్ దివస్‌ను పునస్కరించుకుని సైనికుల ధైర్యసాహసాల గురించి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు. 1999 జులై 26న

Read More
NationalNews

తండ్రి పేరు చెప్పుకోలేని మగాళ్లురా మీరు…

మహారాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్ర రాజకీయాలు.. శివసేన రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెరపడ్డాయ్.

Read More
Andhra PradeshNews

త్వరలో రాజధాని మార్పు

◆ ప్లీనరీ సక్సెస్ కావడంతో సీఎం జగన్ దూకుడు◆ విశాఖకు తరలనున్న క్యాంపు కార్యాలయం◆ ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టతపై దృష్టి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖను పరిపాలన రాజధానిని చేస్తామని

Read More
News

ద్రౌపది ముర్ము… మరిచిపోయిన చరిత్రకు ప్రతినిధి

చరిత్ర మరిచిపోయిన అనేక గిరిజన తెగల ప్రతినిధి ద్రౌపది ముర్ము. అతి సాధారణ మహిళ జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వనిత దేశానికి మొదటి

Read More
NewsTelangana

జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో విచారణ పూర్తి

సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో విచారణ పూర్తయ్యింది. ఇన్నోవా కారు నగరంలో తిప్పుతూ కారులోనే మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేసినట్లుగా

Read More
Andhra PradeshNews Alert

ఏపీ ఎంసెట్‌లో అబ్బాయిలదే ఆధిక్యం

ఈఏపీసెట్ ఫలితాలను ఈరోజు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈఏపీసెట్ పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు,  ఇంజనీరింగ్

Read More
NewsTelangana

ఈటల ప్రకటనతో టీఆర్ఎస్‌ నేతలకు చలి జ్వరం

పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌పై విశ్వాసం కోల్పోయారన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. వారంతా కేసీఆర్‌తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని

Read More
NationalNews Alert

కల్తీ మద్యం తాగి 22 మంది కూలీలు మృతి

గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. కల్తి మద్యం తాగి ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read More