Home Page SliderTelangana

పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఇవాళ.. హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై పరస్పరం చర్చించుకున్నారు.