Politics

PoliticsTelangana

ప్రభుత్వాలు మారిన ఉప్పల్ ప్రజల తిప్పలు తీరడం లేదు

ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోందని, ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల విమర్శించారు .

Read More
Home Page Sliderhome page sliderInternationalPolitics

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక

అమెరికా టెక్‌ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) పేరుతో సోషల్‌ మీడియా వేదికల్లో మరోసారి మోసపూరిత ప్రచారం జరుగుతోంది. ChatGPT యాప్‌కు 12 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelangana

SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్

నాగర్‌కర్నూల్: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

బెంగళూరు: కర్ణాటకలో సీఎం మార్పు గురించి జరుగుతున్న చర్చలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఆగ్రహం

Read More
Breaking Newshome page sliderHome Page SliderPoliticsTelangana

తెలంగాణలో 783 గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఈరోజు గ్రూప్‌-2 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPolitics

కల్తీ మద్యం స్కామ్‌పై ఘాటుగా విరుచుకుపడ్డ పేర్ని నాని

వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పాలనలో అమలు చేసిన QR కోడ్ లిక్కర్ పద్ధతిని రద్దు చేయడం

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPolitics

మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ‌: మంత్రి పదవి దక్కకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ఆగ్రహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderPolitics

కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు AP మంత్రి లోకేశ్ కౌంటర్

కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు రూ.22,000 కోట్లు రాయితీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, “అందుకే ఆ రాష్ట్రంలో

Read More
home page sliderHome Page SliderPoliticsTelangana

డెక్కన్ సిమెంటు వివాదానికి తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్

డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. “ఆ విషయం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelangana

జూబ్లీహిల్స్ లో ప్రచారానికి గులాబీ బాస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుకై బీఆర్ఎస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుంది . అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారానికి వస్తున్నట్లు ప్రచారం .

Read More