వాటిని నిల్వచేస్తే చర్యలు.. కేంద్రం
సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న వేళ వ్యాపారులు నిత్యావసర వస్తువులు నిల్వచేయకూడదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు పెద్దమొత్తంలో సరుకులను నిల్వచేసుకోవడంపై ప్రభుత్వం స్పందించింది.
Read More