ఆమె మరణశిక్షను రద్దు చేసిన యెమెన్
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు పెద్ద ఊరట లభించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దు అయింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్
Read MoreGet Live politics news and updates from Manasarkar on Indian Politics news, Today’s top politics headlines, government and current affairs, Elections, Political Gossips. Click for Live politics breaking news.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు పెద్ద ఊరట లభించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దు అయింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్
Read Moreపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లు చెప్పారు. దాయాది తోక జాడిస్తే
Read Moreఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ
Read Moreఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలోని అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మందికి విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు.
Read Moreరాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలోకి అడ్డదారుల్లో అక్రమంగా ప్రవేశించి
Read Moreఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల
Read Moreరాజస్థాన్లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్లో శుక్రవారం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోవడంతో ఏడుగురు అమాయక విద్యార్థులు ప్రాణాలు
Read Moreపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాలురోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, రభస కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశాలో గందరగోళం పరిస్థితులు
Read Moreనలుగురు అల్ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల
Read Moreపార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజైన బుధవారం కూడా ఉభయ సభల్లో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే విపక్షాలు
Read More