తుఫాన్పై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం
రాబోయే తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Read MoreAndhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.
రాబోయే తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Read Moreకర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ ప్రమాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు
Read Moreపల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీనగర్ సమీపంలో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ
Read Moreబిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ దశాబ్దం మోదీదేనని, ఆయన విజన్ దేశ అభివృద్ధికి దిశానిర్దేశం
Read Moreకర్నూలు సమీపంలో నిన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రమాద
Read Moreబల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కు సంబంధించి రాజయ్యపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ జరిగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ
Read Moreకర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న భయానక బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేయడానికి 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత శుక్రవారం
Read Moreఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం విస్తారంగా పడుతోంది. ఈ
Read Moreవిజయవాడ MP చిన్ని మరియు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు బహిరంగంగా ముదురుతున్నాయి. కొలికపూడి గెలుపు కోసం తాను ₹18 కోట్లు ఖర్చు చేశానని,
Read Moreకర్నూలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన
Read More