Andhra Pradesh

Andhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.

Andhra PradeshBreaking NewsHome Page SliderNewsviral

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట :9 మంది మృతి

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోర విషాదం జరిగింది. ఇక్కడ వేంకటేశ్వర దేవాలయంలో కార్తీక శనివారం ఏకాదశి కారణంగా భక్తులు పోటెత్తారు. దీనితో దర్శనానికి పోటీపడి తొక్కిసలాట

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కవిత రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదు?

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

రాష్ట్రంలో రేపటి నుంచే 33 పత్తి కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపటినుంచి ప్రారంభించాల‌ని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం

మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. “రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రి కందుల దుర్గేశ్ సూచనలు

నిడదవోలు: మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

అమ్మవారి సాక్షిగా … నేను తప్పు చేయలేదు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రమాణాల రాజకీయం మళ్లీ చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ దుర్గగుడిలో సత్యప్రమాణం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పత్తి తేమ శాతం 12% మించకూడదని రైతులకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్‌: పత్తి అమ్మకాల సమయంలో రైతులు నాణ్యత మరియు తేమ శాతం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక నేత కాసు మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర

Read More
Andhra PradeshBreaking NewsNews

కొత్త జిల్లాగా మార్కాపురం !

అమరావతి: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు త్వరలోనే రూపురేఖలు స్పష్టమవనున్నాయి. ఎన్నికల ముందు ఈ జిల్లాను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం తో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు జిల్లా కేంద్రాల మార్పులపై ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్‌ సబ్‌

Read More