News Alert

Home Page SliderNationalNews AlertTrending Todayviral

‘తమ కుమార్తెలను భారత్ ఆహ్వానిస్తోంది’..సునీతకు మోదీ లేఖ

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతావిలియమ్స్ 9 నెలల అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమికి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను భారత ప్రధాని నరేంద్ర

Read More
BusinessHome Page SliderNationalNews Alertviral

నీతా-ముకేష్ అంబానీల పెళ్లిరోజు..స్పెషల్ కేక్ చూశారా?

ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన బిజినెస్ కపుల్ నీతా అంబానీ-ముకేశ్ అంబానీల పెళ్లిరోజు కోసం ప్రత్యేకమైన కేక్ తయారు చేయించారు. ఇటీవలే 40వ పెళ్లిరోజు జరుపుకున్న ఈ జంట

Read More
Home Page SliderInternationalNews AlertTrending TodayVideos

అన్‌డాకింగ్ సక్సెస్.. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ భూమికి ప్రయాణం

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తీసుకురావడానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ విజయవంతంగా అన్ డాకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ

Read More
Home Page SlidermoviesNews AlertTelangana

సౌందర్య కారణంగా స్టార్ జంట మధ్య మనస్పర్థలు…!

లెజెండరీ నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తెలుగులో అనేక చిత్రాలు నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో

Read More
Home Page SliderInternationalNews AlertPoliticsviral

మోదీపై చైనా ప్రశంసల వర్షం

చైనా తన రూట్ మార్చింది..హఠాత్తుగా భారతప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో భారత్-చైనా సంబంధాలపై మోదీ సానుకూలంగా మాట్లాడడమే దానికి

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

నేతన్నలకు గుడ్‌న్యూస్..

ఏపీలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు  మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం

Read More
Home Page SliderNationalNews AlertPoliticsTrending Today

ఢిల్లీ విమానాశ్రయం సంచలన నిర్ణయం..

ఢిల్లీ విమానాశ్రయం కేంద్రప్రభుత్వంపైనే దావా వేయాలని తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని ఈ దావాలో సవాల్ చేసింది

Read More
Andhra PradeshBreaking NewsHoroscope TodayNewsNews Alert

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వ మార్గదర్శకాలు :మంత్రి లోకేష్ వివరణ….!

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై

Read More
BusinessNews AlertTelanganatelangana,Trending Today

రంగురంగుల్లో మెరిసిపోతున్నచార్మినార్..

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్ రంజాన్ వేళ పండుగ శోభను సంతరించుకుంది. రంజాన్ మాసం కావడంతో జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. విద్యుత్ కాంతుల మెరుపులతో, జాతీయ జెండా

Read More
Andhra PradeshBreaking NewsHoroscope TodayNewsNews AlertTrending Today

టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం…..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ రోజు (మార్చి 17) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సోమవారం నుంచి

Read More