News Alert

NationalNews Alert

విజృంభిస్తున్న డెంగ్యూ

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు సంఖ్య పెరుగుతూపోతోంది. ప్రభుత్వ , ప్రవేటు ఆసుపత్రి అనే తేడా లేకుండా బెడ్స్ అన్ని ఫుల్ అవుతున్నట్టు సమాచారం. దీంతో డెంగ్యూ కేసులు

Read More
News AlertTelangana

ఆ ఇంటిపై కాకి ఈ ఇంటిపై వాలితే చస్తుంది: రేవంత్ రెడ్డి

కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు

Read More
Andhra PradeshNews Alert

నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి..

ఎడతెగకుండా ప్రతిరోజూ పడుతున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని నదులన్నీ ఉరకలెత్తుతున్నాయి. దీనితో నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి

Read More
NationalNews Alert

పోలీసుల అదుపులో మావోయిస్ట్ కమాండర్ రజిత

మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ భార్య కొత్తగూడెం జిల్లా చర్ల లోకల్ గెరిల్లా స్కాడ్ దళ కమాండర్‌ రజిత అలియాస్‌ మడకం కోసిని పోలీసులు నిన్న

Read More
NationalNews Alert

సమంత బిగ్ ప్లాన్..

సమంత బాలివుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తన తొలి బాలివుడ్ సినిమాకు సమంత బిగ్ ప్లాన్ వేసినట్టు సమాచారం.మొదటి సినిమాలోనే డిఫరెంట్ స్టోరీతో ఎంట్రీ

Read More
Andhra PradeshNews Alert

కనులపండుగగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవోపేతంగా ముస్తాబవుతోంది. ఆ శ్రీనివాసుని వాహనాలలో గరుడ వాహనసేవ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ప్రతీ పౌర్ణమినాడు గరుడునిపై విహరించే మలయప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు.

Read More
InternationalNews Alert

మోదీ ఓ గొప్ప వ్యక్తి..ట్రంప్

భారత ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని..ఆయన దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

Read More
NationalNews Alert

ఇది థర్డ్ ఫ్రంట్ కాదు స్టాండర్డ్ ఫ్రంట్ : బీహార్ సీఎం నితీష్ కుమార్

బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక బీహర్ సీఎం నితీశ్ కుమార్ మంచి ఊపుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి

Read More
News Alert

పరీక్షలో ఫెయిల్..విద్యార్ధిని ఆత్మహత్య

పరీక్షల్లో ఫెయిలైనందుకు ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 19

Read More