News Alert

Home Page SliderNationalNews Alert

కుంభమేళాలో మరో అపశృతి..చెలరేగిన మంటలు

మహా కుంభమేళాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. వీటి కారణంగా అనేక టెంట్‌లు దగ్ధమయ్యాయి. అయితే అగ్ని

Read More
Home Page SliderNationalNews Alert

ఖాళీ కారులో కోటి రూపాయలు

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా జాతీయ రహదారిలో ఖాళీ కారులో కోటి రూపాయల నగదు దొరకడం ఆశ్చర్యం కలిగించింది.  అక్కడ జాతీయ రహదారి 63లో రామనగుళి

Read More
Home Page SliderNationalNews AlertTrending Today

కుంభమేళాలో ఇకపై నో వీఐపీ..

యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్ల కొలది ప్రజలు రావడం, తీవ్ర తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకుంది.

Read More
Home Page SliderInternationalNews Alert

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..తెలంగాణ వాసి సహా 9 మంది భారతీయులు మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది భారతీయులు.  వీరిలో ఒక తెలంగాణ వాసి కూడా ఉన్నారు.

Read More
crimeHome Page SliderNews AlertTelangana

హైదరాబాద్‌లో భారీ డిజిటల్ కుంభకోణం..52 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంక్ మేనేజర్, ఇద్దరు ఉద్యోగులు సహా 52 మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు నగర పోలీస్

Read More
Home Page SliderNationalNews AlertSports

కోహ్లి అభిమానులకు గుడ్‌న్యూస్..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కోహ్లి దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ రంజీ ట్రోఫీలు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌‌లకు

Read More
Breaking NewsHome Page SliderNews AlertTelangana

ఓరినాయ‌నో…వాళ్ల ఫోన్లూ ట్యాప్ చేశారా

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల

Read More
Home Page SliderInternationalNews Alert

‘వారిని తీసుకురాగలరా?’..మస్క్‌ను కోరిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సంస్థ యజమాని మస్క్‌ను ఒక సహాయం కోరారు. అదేంటంటే గతేడాది జూన్‌లో అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,

Read More
Home Page SliderNationalNews AlertSpiritual

మహా కుంభమేళాలో ఘోరం..17 మంది మృతి

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలో నేడు అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో అమృతస్నానాల కోసం జనాలు పోటెత్తారు. లక్షల సంఖ్యలో భక్తులు సెక్టార్

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertTelangana

అత్త‌మామ‌ల వేధింపులు భ‌రించ‌లేక‌…!

వ‌ర‌క‌ట్న వేధింపులు నిత్య‌కృత్య‌మౌతున్నాయి.మూడుముళ్ల బంధంతో ఏడ‌డుగులు వేసిన భ‌ర్తే కాల‌య‌ముడిగా మారుతున్నాడు.ధ‌ర్మేచ‌…అర్ధేచ‌…కామేచ‌…మోక్షేచ‌….నాతిచ‌రామి అని ప్ర‌మాణం చేసిన వాడు క‌ట్నం కోసం క‌సాయిగా మారుతున్నాడు.దీంతో భ‌ర్త‌,అత్త‌మామ‌ల వేధింపులు తాళ‌లేక

Read More