News Alert

Andhra PradeshHome Page SliderNews AlertTrending Today

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు.. సెక్యూరిటీతో కార్పొరేటర్లు..

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరగనుండడంతో నిన్నంతా ఉద్రిక్తతగా మారింది. కూటమి నేతల బెదిరింపులు, విపక్ష వైసీపీ నేతలపై దాడులు, కిడ్నాప్‌లు 

Read More
Home Page SlidermoviesNews AlertTelanganatelangana,

ఐటీ విచారణకు దిల్ రాజు

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపారాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Read More
Breaking NewsHome Page SliderInternationalNews Alert

యూఎస్ నుండి వచ్చేస్తున్న భారతీయులు

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇతర దేశాల నుండి వచ్చిన వలసదారులను సొంత ఖర్చులు పెట్టుకుని అయినా

Read More
BusinessHome Page SliderNationalNews Alert

90 శాతం కొత్త పన్ను విధానంలోనే..

నయా బడ్జెట్ మధ్యతరగతి జీవుల జీవితాలను మార్చబోతోందని, ఇకపై దేశంలో 90 శాతం మందికి పైనే కొత్తపన్ను విధానంలోకి మారిపోతారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్

Read More
Home Page SliderNationalNews AlertPolitics

లోక్‌సభలో రాహుల్ వీరావేశం..సొంత కూటమిపై కూడా సెటైర్లు..

యువతకు ఉద్యోగ కల్పన విషయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంతో పాటు సొంత

Read More
Home Page SliderNews AlertTelangana

టీజీఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారు..

తెలంగాణలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల సీజన్ మొదలయ్యింది. టీజీఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 22 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2 నుండి

Read More
Home Page SliderNationalNews Alert

కవచ్‌తో రైలు ప్రయాణం సురక్షితం

రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొట్టకుండా వాటంతట అవే నిలిచిపోయేలా చేసే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ) వ్యవస్థ ‘కవచ్‌’ను కేంద్రం అభివృద్ధి

Read More
Home Page SliderNews AlertPoliticsSpiritualTelangana

సీఎంకు శ‌క్తిపీఠం ఆహ్వానం

అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంబంధిత నిర్వాహ‌కులు ఆహ్వానించారు. జోగులాంబ ఆలయ అర్చకులు

Read More
HealthHome Page SliderNationalNews Alert

క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్..

క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో క్యాన్సర్  వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ఏపీకి మొండి చెయ్యే..

ఈ ఏడాది బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యే మిగిలిందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎన్డీయే కూటమిలో భాగమైన ఏపీకి నిధులు రాకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో అమరావతి కోసం అప్పులిప్పిస్తానని

Read More