కశ్మీరు లోయలో కాల్పుల కలకలం
పచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య
Read Moreపచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య
Read Moreకర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ హత్యను తామే చేసినట్లు భార్య పల్లవి అంగీకరించింది. ఆమెకు కుమార్తె కృతి
Read Moreకెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులు దారుణానికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలతో కెనడాలోని సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం వద్ద వీరంగం సృష్టించారు. శనివారం ఉదయం 3
Read Moreకర్ణాటకకు చెందిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన భార్య పల్లవి చేతిలోనే హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. ఈ ఘటనలో పోలీసుల విచారణలో విస్తుపోయే
Read Moreఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో పురోహితుడిగా జీవనం కొనసాగిస్తున్నారు వింజమూరి వెంకటేష్(30). అతడికి ఆదివారం ఉదయం నిశ్చితార్థం అనగా, అనూహ్యంగా శనివారం అర్థరాత్రి రైలు కింద పడి
Read Moreదేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ మొదలయ్యింది. 26-11 ముంబయి దాడుల కీలక నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుండి భారత్కు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. ఎన్ఐఏ
Read Moreఏపీలోని నెల్లూరు జిల్లాలో కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి ఒక మహిళను దారుణంగా, అఘాయిత్యంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలు నాగలక్ష్మిని
Read Moreబతుకుతెరువు కోసం కువైట్కు వెళ్లిన ఏపీలోని కాకినాడ జిల్లా పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి అనే మహిళపై కువైట్లోని యజమానులు దాష్టీకానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Read Moreగత ప్రభుత్వ కాలంలో నిర్మించిన కాళేశ్వరంప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికకు రెడీ అయ్యింది. దీనికి కమిషన్ ఆమోదం తెలిపింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విచారణలో విజిలెన్స్
Read Moreముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుండి ఎట్టకేలకు భారత్కు రప్పిస్తున్నారు. అతడికి అమెరికాలో ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. అతడిని భారత్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
Read More