Author: sameer Mohd

Home Page SliderNational

రీల్స్ చూస్తున్న డాక్టర్.. బాధతో విలవిలలాడుతూ మహిళ మృతి

ఉత్తరప్రదేశ్ – మైన్‌పూరి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి (60) అనే మహిళ నిన్న గుండెపోటుకు గురవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్ జిల్లా

Read More
Home Page SliderTelangana

కేటీఆర్, హరీష్ నా కాలి గోటికి సరిపోరు..

కేటీఆర్ ఒక బచ్చాగాడని, ఆయన దగ్గర్ రేస్ ఉంది.. దోచుకున్న సొమ్ము ఉందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అమెరికాలో చదువుకున్న కేటీఆర్.. వాడు, వీడు

Read More
Home Page SliderNational

ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోని యువకుడు

ఆధునిక కాలంలో మనిషికి అత్యంత అవసరమైన పరికరం స్మార్ట్ ఫోన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్

Read More
Home Page SliderTelangana

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగర మోగింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ స్థానానికి,

Read More
Home Page SliderTelangana

అగ్ని ప్రమాదంలో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ బోట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అజయ్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. రెండు రోజులుగా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ

Read More
Home Page SliderNational

బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా రీలీజ్ చేసిన ఆడిట్ రిపోర్టే దీనికి కారణం. గతేడాది మార్చి 31

Read More
Andhra PradeshHome Page Slider

గద్దర్ నరహంతకుడు..

పద్మ అవార్డుల ప్రకటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలతో పొలిటికల్

Read More
Home Page SliderTelangana

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు..

ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డులపై మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో రేవంత్ కు

Read More
Home Page SliderTelangana

హుస్సేన్ సాగర్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ బోటులో బాణ సంచా పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు

Read More
Home Page SliderTelangana

చంద్రబాబు గారు మీ శిష్యుడికి అవగాహన కల్పించండి..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత

Read More