Author: sameer Mohd

Home Page SliderNational

ఢిల్లీలో కాబోయే సీఎం ఎవరు..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ 47 స్థానాల్లో.. ఆప్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Read More
Home Page SliderTelangana

కంగ్రాట్స్ రాహుల్.. మరోసారి బీజేపీని గెలిపించారు..

దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More
Home Page SliderNational

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు

దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే

Read More
Home Page SliderNational

మనలో మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలాగే వస్తాయ్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్రనాయకత్వంపై

Read More
Home Page SliderTelangana

పిల్లి కోసం పక్కింటి వారిపై కేసు పెట్టిన మహిళ..

తెలంగాణ నల్గొండ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ కు చెందిన పుష్పలత అనే మహిళ మూడు సంవత్సరాలుగా పెంచుకుంటున్న తెల్లటి పిల్లి సంవత్సరం క్రితం

Read More
Home Page SliderTelangana

మున్సిపల్ కమిషనర్ వినూత్న ఆలోచన

భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేశ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏ ఘనకార్యం చేశాడని షాక్ అవుతున్నారా..? సాధారణంగా మంచి సూక్తులు, కొటేషన్స్ పాఠశాలలు, వాహనాలు, ఆయా ప్రభుత్వ కార్యాలయాల

Read More
Home Page SliderTelangana

మహా కుంభమేళాలో హరీష్ రావు

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు యూపీలోని ప్రయోగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేశారు. ఈ మేరకు

Read More
Home Page SliderNational

అరెస్ట్ వారెంట్ జారీపై సోను సూద్ క్లారిటీ

ఫ్రాడ్ కేసులో తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై ప్రముఖ నటుడు సోను సూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని

Read More
Home Page SliderNational

ప్రధానితో అక్కినేని ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అక్కినేని ఫ్యామిలీ కలిసింది. మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. అయితే.. హీరో నాగార్జున

Read More