తాటాకు చప్పుళ్లకు భయ పడేది లేదు..
కేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు భయపడేది లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయ పడేది
Read Moreకేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు భయపడేది లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయ పడేది
Read Moreబిహార్ లోని పూర్నియా జిల్లాలోని రాణి పాత్ర రైల్వేస్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి కటిహార్ నుంచి జోగ్బని వెళ్తున్న డీఎంయూ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది.
Read Moreరాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడం లేదని, సామాన్యులపై భారం వేయడం లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని విద్యుత్
Read Moreఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. చెత్తపన్ను రద్దు
Read Moreవారణాసి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి అకస ఎయిర్ లైన్స్ విమానం 200 మంది ప్రయాణికులతో వారణాసికి బయలుదేరింది. బయలుదేరిన
Read Moreకేంద్రమంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తన పరువుకు
Read Moreపెళ్లిళ్ల సీజన్ వేళ మరోసారి బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు షాకయ్యారు. 10గ్రా. గోల్డ్ రేట్ రూ.80వేలు దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల
Read Moreరామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నల్గొండ
Read Moreదేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని వస్తున్న కథనాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రియాక్ట్ అయ్యారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు
Read Moreకర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 12 మంది చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం బాబుపాల్య వద్ద
Read More