Author: sameer Mohd

Home Page SliderTelangana

విద్యార్హత అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..

నిరుద్యోగ యువతకు బంపరాఫర్. ప్రముఖ ఫుడ్ డెలీవరీ కంపెనీ జొమాటో జాబ్ మేళా నిర్వహించబోతోంది. జొమాటోలో ఉద్యోగాల కోసం జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఐటీఐ క్యాంపస్ వికారాబాద్

Read More
Home Page SliderNational

కాంగ్రెస్ తో పొత్తు లేదు.. ఒంటరిగానే పోటీ చేస్తాం..

ఇండియా కూటమికి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇండియా కూటమి

Read More
Andhra PradeshHome Page Slider

టీచర్ గోడ కుర్చీ వేయించారని స్టూడెంట్ సూసైడ్

రాష్ట్రమంతటా ప్రభుత్వం పేరెంట్ టీచర్ మీటింగ్ లు నిర్వహిస్తుంటే అనంతపురంలో జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రాయదుర్గంలో ఉన్న ఓ పాఠశాలలో లెక్కలు సరిగా

Read More
Home Page SliderTelangana

జగిత్యాలలో కల్తీపాలు.. ఆసుపత్రి పాలైన మహిళ

జగిత్యాలలో కల్తీపాలు తీవ్ర కలకలం రేపాయి. ఆ పాలను తాగిన ఓ కుటుంబం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కరబుజ లావణ్య కుటుంబం

Read More
Andhra PradeshHome Page Slider

పాఠశాలలో టగ్ ఆఫ్ వార్ ఆడిన చంద్రబాబు, లోకేష్

నేడు ఏపీ వ్యాప్తంగా 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో నిర్వహించిన ఈ తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి

Read More
Home Page SliderTelangana

మా జోలికి వస్తే ఊరుకోం.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు సీరియస్ అయ్యారు. మొదటి నుంచి ఆయన

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్

కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ‘నమ్మి నానబోస్తే’ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

Read More
Home Page SliderTelangana

108 వాహనం చోరీ.. హైవేపై సినిమా తరహాలో ఛేజింగ్

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 108 వాహనాన్ని ఓ దొంగ చోరీ చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి నానా కష్టాలు పడ్డారు.

Read More
Home Page SliderTelangana

300 కే ఇంటర్నెట్.. రేపే ప్రారంభం

300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ

Read More
Home Page SliderInternational

ప్రమాదంలో బాలుడి మృతి.. కుటుంబానికి 2,624 కోట్లు

అమెరికాలోని ఓర్లాండ్ లోని ఓ పార్క్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ లోని ఫ్రీ పాల్ టవర్ నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు.

Read More