Author: sameer Mohd

Andhra PradeshHome Page Slider

జేసీపై సినీనటి ఫిర్యాదు

కొద్దిరోజుల కిందట సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.అయితే.. జేసీ

Read More
Home Page SliderTelangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మంత్రి అనుచరుల దాడి..

నల్గొండ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య బాహా బాహి జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ రైతు ధర్నా ఇవాళ జరగాల్సి ఉండగా.. జిల్లా వ్యాప్తంగా నేటి

Read More
Andhra PradeshHome Page Slider

చిన్నారులకు ఆధార్ క్యాంపులు షురూ

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 0–6ఏళ్ల చిన్నారుల కోసం ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభించింది. ఇవాల్టి నుంచి 24 వరకు, తిరిగి 27వ తేదీ నుంచి

Read More
Home Page SliderTelangana

గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి

Read More
Home Page SliderTelangana

రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ

తెలంగాణ మేడ్చల్ జిల్లా పోచారంలోని ఏకశిలనగర్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బిజెపి ఎంపి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటల

Read More
Home Page SliderTelangana

సినిమా టాకీస్, ఫంక్షన్ హాళ్లకు రైతు బంధు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన నిధులను స్వాహా చేశారు. దీనికి ఇదే నిదర్శనం.. రైతుబంధు పథకం ఎంతగా దుర్వినియోగం అయిందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా

Read More
Home Page SliderTelangana

చలి కాలంలోనే మొదలైన నీటి కష్టాలు..

హైదరాబాద్ లో ఈ సారి ఎండాకాలం రాక ముందే చలి కాలంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే నీటి కష్టాల ప్రభావాన్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. నిజాంపేట్ బండారీ

Read More
Home Page SliderTelangana

రెచ్చిపోతున్న మందుబాబులు.. నడిరోడ్డుపై ఏం చేశారంటే..?

హైదరాబాద్ లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై హంగామా చేస్తున్నారు. మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు మెర్సిడీస్ బెంజ్ కారు (TS07RR4455) నడుపుతూ స్కూటీని ఢీ కొట్టారు.

Read More
Andhra PradeshHome Page Slider

ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మృతి చెందాడు. సోమవారం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జవాను చికిత్స

Read More
Home Page SliderTelangana

సీఎంకు రాజాసింగ్ రిక్వెస్ట్..

సీఎం రేవంత్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను నగర శివారులో పెట్టాలని సీఎం రేవంత్ కి రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్‌తో

Read More