2.0లో తోడుగా ఉంటా….
కోవిడ్ కారణంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు కార్యకర్తలకు తోడుగా ఉండలేకపోయానని,కానీ జగన్ 2.0లో కచ్చితంగా అందుబాటులో ఉంటానని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Read Moreకోవిడ్ కారణంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు కార్యకర్తలకు తోడుగా ఉండలేకపోయానని,కానీ జగన్ 2.0లో కచ్చితంగా అందుబాటులో ఉంటానని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Read Moreరాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం పూర్తిగా తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు
Read Moreమాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతూ ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలో
Read Moreరంగారెడ్డి జిల్లా మియాపూర్ లోని న్యూ హాఫిజ్పేటలో విషాదం చోటు చేసుకుంది. మార్తాండ నగర్లో ఉండే బల్వంత్ సింగ్ అనే వ్యక్తి తన కొడుకు శౌర్య సింగ్
Read Moreపేకాట,క్యాసినో,కోడి పందేలు…ఈ మూడు భిన్న సంస్కృతులకు చెందిన జూదాలు. ఒకటి నిత్యం జరిగేది,మరొకటి ఏడాదికొకసారి జరిగేది, ఇంకొకటి చీకట్లో జరిగేది.అయితే ఇప్పుడు ఈ మూడు జూదాలను ఒకే
Read Moreనిన్న మొన్నటి వరకు ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన బర్డ్ ఫ్లూ…ఇప్పుడు సెంట్రల్ ఆంధ్రాని తాకింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో లో ఉన్న ఫౌల్ట్రీల్లో ఉన్న దాదాపు
Read Moreతెలంగాణలో లంచగొండి అధికారులు పుట్టగొడుగుల్లా పట్టుబడుతున్నారు. ప్రతీ శాఖా అవినీతి కంపుకొడుతుంది.అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు.ప్రజలను లంచాల కోసం పట్టి పీడిస్తున్నారు.ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖలో
Read Moreఉభయ గోదావరిని ఫ్లూ వైరస్ వణికిస్తుంది.బర్డ్ ఫ్లూ ప్రతీ ఒక్కరికి తెలిసిన వ్యాధే అయినప్పటికీ ..అది పదేళ్లకోసారి ఇలా విరుచుకుపడుతుంటుంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పలు
Read Moreచేపల వర్షం చూశాం….వడగళ్ల వర్షం చూశాం.కానీ రాళ్ల వర్షం గురించి వినిగానీ,చూసి ఉండరు.కానీ తెలంగాణాలో ఫస్ట్ టైమ్ ఈ అనుభూతిని చవిచూస్తున్నారు ప్రజలు. రాత్రయితే ఇళ్లపై రాళ్ల
Read Moreస్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఒక్క రోజులో…అందునా కేవలం 6 గంటల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో
Read More