ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధి మనోజ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇదే పాఠశాలలో ఏడో
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధి మనోజ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇదే పాఠశాలలో ఏడో
Read Moreటిడిపి అధికార ప్రతినిధి,న్యాయవాది కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దురుద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టిన ఫలితంగానే టిడిపి,వైసీపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.మంగళవారం మాజీ
Read Moreమొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను న్యాయమూర్తి సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో 84 పందెం కోళ్లు రూ. 16.65 లక్షలకు
Read Moreఏపిలో వివిధ ఘటనల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.గ్రేడుల వారీగా మూడు దశల్లో
Read Moreఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ ఫ్లెక్సీతో కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతులు వినూత్న రీతిలో నిరశన వ్యక్తం చేశారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం
Read Moreఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా? సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాలి? అంటూ హైకోర్టు…హైడ్రాకు అక్షింతలు వేసింది.
Read Moreభారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Read Moreచాంపియన్స్ ట్రోపీకి ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన బౌలింగ్ కోచ్గా ఉన్న మోర్నే మోర్కెల్, జట్టును వీడి తన స్వదేశం సౌతాఫ్రికాకు వెళ్లిపోయాడు.
Read Moreతిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్
Read Moreడిపాజిటర్లను ముంచి ఎంచక్కా దుబాయ్ చెక్కేశాడు ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్.ఈ విషయాన్ని పోలీసులు తాపీగా చెప్పారు.ఫాల్కన్ బాధితులు వారాల తరబడి లబోదిబోమంటుంటే ఏదో కబురు చల్లగా
Read More