Author: admin

Breaking NewscrimeHome Page SliderNational

రాంగోపాల్ వ‌ర్మ‌కి 3 నెలల జైలు శిక్ష‌

ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కులు,వివాదాస్ప‌ద‌ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష ఖ‌రారైంది.2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల

Read More
Breaking NewsHome Page SliderInternationalNational

హైద్రాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

రానున్న మార్చి 18 నుంచి హైద్రాబాద్‌ (శంషాబాద్) – వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానున్న‌ట్లు ఎయిర్ పోర్ట్ వ‌ర్గాలు తెలిపాయి. వియట్జెట్ ( vietjet)

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఎన్ కౌంట‌ర్‌లో హైదరాబాద్‌ నేత హ‌తం

ఛత్తీస్‌గఢ్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు,మావోయిస్టుల మ‌ధ్య ఏడాది నుంచి భీక‌ర కాల్పులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ కాల్పుల్లో ఇప్ప‌టికే 298 మంది మావోలు చ‌నిపోగా …93 మంది భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

Read More
Breaking NewsHome Page SliderNationalNews AlertPolitics

తెలంగాణ‌కు పెట్టుబ‌డులే…పెట్టుబ‌డులు

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో కీలక పెట్టుబడిని రాబట్టింది.

Read More
Breaking NewscrimeHome Page SliderNationalNews Alert

భార్య‌ను ముక్క‌లు చేసి కుక్క‌ర్‌లో ఉడ‌క‌బెట్టాడు

అనుమానంతో భార్య‌పై చేసుకోవ‌డంతో దుర‌దృష్ట‌వ‌శాత్తు చనిపోయింది.దాంతో భ‌య‌ప‌డిపోయిన భ‌ర్త శ‌వాన్ని ఎలా మాయం చేయాలో తెలియ‌క ముక్క‌లు ముక్కలు చేసి కుక్క‌ర్‌లో ఉడ‌క‌బెట్టి చేప‌ల‌కు ఆహారంగా వేశాడు.ఈ

Read More
Breaking NewscrimeHome Page SliderNational

ఈడీకి జరిమానా విధించిన బాంబే హైకోర్టు

ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద ఈడి కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టింది.ఆర్ధిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి

Read More
Breaking NewscrimeHome Page SliderNational

దావోస్‌లోనూ పుష్ఫ‌ని వ‌ద‌ల‌ని సీఎం

యాదృచ్ఛిక‌మో లేదా ఉద్దేశ్య‌పూర్వ‌క‌మో తెలీదు గానీ సీఎం రేవంత్ రెడ్డి…సినీ హీరో అల్లు అర్జున్‌ని ఇప్ప‌ట్లోవ‌దిలేలా లేడు.తెలంగాణ‌లో పెట్టుబ‌డుల కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని

Read More
Breaking NewscrimeHome Page SliderNational

మ‌హారాష్ట్రలో ఘోర రైలు ప్ర‌మాదం

మహారాష్ట్రలోని ప‌రండా రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం సాయంత్రం పుష్ప‌క్ ఎక్స్ ప్రెస్ రైలులో మంట‌లు వ్యాపించాయి.గుర్తు తెలియ‌ని ప్రయాణీకుడు పుష్ప‌క్

Read More
Breaking NewscrimeHome Page Slidertelangana,

బీ.ఆర్‌.ఎస్‌.కు హైకోర్టులో ఊర‌ట‌

ఈ నెల 28న జిల్లా కేంద్ర‌మైన న‌ల్గొండలో బీ.ఆర్‌.ఎస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన రైతు మ‌హాదీక్ష‌కు హైకోర్టు ఎట్ట‌కేల‌కు అనుతిచ్చింది.ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ

Read More
Breaking NewscrimeHome Page SliderNational

తెలంగాణాకు అద‌న‌పు న్యాయ‌మూర్తుల నియామ‌కం

తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక అదనపు న్యాయ‌మూర్తిగా తిరుమల దేవి వచ్చే

Read More