సహజీవనం చేసే వాళ్లకు షాకింగ్ న్యూస్
ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అవును
Read Moreఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అవును
Read Moreజిల్లా కేంద్రమైన సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది.గుర్తు తెలియని దుండగులు…ఓ యువకుణ్ని అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ
Read Moreఉండి ఎమ్మెల్యే,ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది.ఏపి మాజీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ని రద్దు చేయాలని ఆయన వేసిన
Read Moreతిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలెర్ట్ అయ్యింది. రథ సప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా
Read Moreహైదరాబాద్లో విదేశీ గంజాయి కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు జరుపుతున్న ముఠా గుట్టును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేధించారు. గచ్చిబౌలిలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు
Read Moreతెలంగాణలో నాలుగేళ్ల తర్వాత కార్మికులు మళ్ళీ సమ్మె బాట పట్టనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసి కార్మిక సంఘాలు TGSRTC యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి.
Read Moreకిరాతక హంతకుడు,నరరూప రాక్షసుడు,మృగాడు…ఇలా ఎన్ని పేర్లు పెట్టినా గురుమూర్తి పాల్పడిన దారుణం ముందు అవన్నీ చిన్నబోక తప్పదు. స్త్రీ హత్య,బ్రహ్మ హత్య,మార్జలం హత్య మహా పాతకమని వేదాలు,పురాణాలు
Read Moreపులి ప్రజలపై పగబడితే…ప్రభుత్వం పులిపై పగపట్టింది.ఈ ఘటన కేరళ రాష్ట్రం వయనాడ్లో చోటు చేసుకుంది. వయనాడ్ అటవీ ప్రాంతంలో ఓ గిరిజ మహిళను పెద్ద పులి దాడి
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. గ్రీన్ కో సంస్థ అన్నీ పార్టీలకు ఎన్నికల వేళ డబ్బులు ఇస్తుందని అలాంటి
Read Moreగణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం,మాంసంపై ఏపి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదివారం ఎలాంటి మద్యం,మాంసం క్రయవిక్రయాలు జరపడానికి వీల్లేదని తెలిపింది. శనివారం అర్ధరాత్రి నుంచే జంతువులను వధించడం,అర్ధరాత్రి
Read More