NewsTelangana

తొలి రౌండులో టిఆర్ఎస్ ఆధిక్యం

మునుగోడు తొలి రౌండులో టిఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. కూసుకుంట్లకు 6096 ఓట్లు రాగా, బిజెపికి 4904ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ పార్టీ కి 1877 ఓట్లు వచ్చాయి. తొలి రౌండు ముగిసేసరికి టిఆర్ఎస్ 1192 ఓట్ల ఆధిక్యంలో ఉంది.