Andhra PradeshHome Page Sliderhome page slider

విశాఖలో పాకిస్తానీ కుటుంబం..

ఏపీలోని విశాఖలో నివసిస్తున్న పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్, భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం ఉంది. కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని, ఇప్పుడు భారత్ విడిచి వెళ్లలేమని ఆ కుటుంబం విశాఖ సీపీని వేడుకుంది. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా విశాఖకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.